Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేత కొత్తపల్లి సుబ్బారాయుడిపై చీటింగ్ కేసు!

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (12:16 IST)
మాజీ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైకాపా సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడిపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. సుబ్బారాయుడు నకిలీ డాక్యుమెంట్లతో 22 చేపల చెరువుల పెంపకానికి.. నరసాపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ 5.75 కోట్ల రుణం తీసుకున్నారు.
 
ఈ రుణం తీసుకునేందుకు ఆయన సమర్పించిన డాక్యుమెంట్లన్ని నకిలీవి కావడంతో సీబీఐ అధికారులు ఆయనపై చీటింగ్ కేసు పెట్టారు. సుబ్బారాయుడితో పాటు ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ మరో ఇద్దరిపై కేసు నమోదైంది. 
 
అలాగే సీబీఐ అధికారులు అమలాపురం, భీమవరం, హైదరాబాద్‌లలో తనిఖీలు నిర్వహించారు. గతంలో టీడీపీలో ఓ వెలుగు వెలిగిన సుబ్బారాయుడు ఆ పార్టీలో ఎంపీగాను, మాజీ మంత్రిగాను పనిచేశారు. తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లి..తర్వాత కాంగ్రెస్ నుంచి కూడా ఎమ్మెల్యే అయ్యారు.

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments