Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మద్యం కుంభకోణంపై సీబీసీఐడీ విచారణ జరుపుతాం.. చంద్రబాబు

సెల్వి
బుధవారం, 24 జులై 2024 (19:08 IST)
ఏపీ మద్యం కుంభకోణంపై సీబీసీఐడీ ద్వారా విచారణ జరుపుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించిన లావాదేవీల రికార్డులను సీఐడీ విచారిస్తుందని చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. ఈ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కూడా రంగంలోకి దించే అవకాశం ఉందని వెల్లడించారు. 
 
డిజిటల్ చెల్లింపులకు భిన్నంగా మద్యం దుకాణాల్లో నగదు మాత్రమే వినియోగించే విధానం ఈ తీవ్ర ఆర్థిక అవకతవకలకు మూలకారణమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వైసీపీ విధించిన ఈ మద్యం పాలసీ ద్వారా వేల కోట్ల నగదు చేతులు మారిందని అనుమానం వ్యక్తం చేశారు.
 
మద్యం పాలసీ ద్వారా కనీసం 18,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎత్తి చూపారు. గత ఐదేళ్లలో ఏపీలో రూ.5 లక్షల కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగాయని, అందులో రూ.615 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగాయని గుర్తించారు. మిగిలిన మొత్తాన్ని నగదు చెల్లింపుల ద్వారా బదిలీ చేయడంతో పలువురు వైసీపీ నేతలు లబ్ధి పొందినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments