Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్రతో 15 మంది విద్యార్థుల్ని చితకబాదాడు.. శ్రీ చైతన్య లెక్చరర్‌పై కేసు...

శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ దొరబాబు అమానుష చర్యపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మార్కుల్లో వెనుకబడిన 15మంది విద్యార్థులపై గురువారం కర్రతో చితకబాదిన దొరబాబుపై కేసు నమోదైంది. వివర

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (14:28 IST)
శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ దొరబాబు అమానుష చర్యపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మార్కుల్లో వెనుకబడిన 15మంది విద్యార్థులపై గురువారం కర్రతో చితకబాదిన దొరబాబుపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో మార్కులు తగ్గాయని 15 మంది విద్యార్థులపై కర్రతో దొరబాబు తీవ్రంగా దాడి చేశాడు. 
 
ఇతడి దారుణమైన శిక్ష కారణంగా పలువురు గాయపడ్డారు. లెక్చరర్ రాక్షసత్వాన్ని విద్యార్థుల్లో ఒకరు వీడియో తీయడంతో దీనిపై బాలల హక్కుల సంఘం ప్రతినిధి, స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంస్థ సభ్యుడు అచ్యుతరావు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 
 
విద్యార్థుల నుంచి, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందకపోయినప్పటికీ స్వచ్ఛంధ సంస్థ ఇచ్చిన వీడియో ఆధారంగా లెక్కరర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments