Guntur Mirchi Yard: గుంటూరు మిర్చి యార్డ్ పర్యటన.. జగన్‌పై కేసు నమోదు

సెల్వి
గురువారం, 20 ఫిబ్రవరి 2025 (09:46 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికలకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (MCC) అమలులో ఉన్నప్పటికీ, ఎన్నికల సంఘం, గుంటూరు జిల్లా కలెక్టర్ పర్యటనకు వ్యతిరేకంగా ముందస్తు సూచనలు ఉన్నప్పటికీ, జగన్ మిర్చి యార్డ్‌లోనే కార్యక్రమాన్ని కొనసాగించారు.
 
దీని తరువాత, గుంటూరు జిల్లాలోని నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జగన్, అంబటి రాంబాబు, కొడాలి నాని, లెల్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్‌లతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాలను ఉల్లంఘించారని ఫిర్యాదులో ఆరోపించారు.
 
ఎన్నికల కోడ్‌ను అమలు చేయడాన్ని కుట్రగా వైసీపీ చెబుతోంది. మేము ఆ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేదు… ప్రచారం చేయట్లేదు.. కనీసం మిర్చి యార్డులో మైకు కూడా వాడట్లేదని.. వైయస్ జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డ్ పర్యటనకు ఎన్నికల కోడ్ వర్తించదని వాదిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments