Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఐడీ చీఫ్ సంజయ్ - ఏజీ పొన్నవోలుపై చర్యలు తీసుకోండి : హైకోర్టులో పిటిషన్

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (13:45 IST)
స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణలో ఉండగా, రాష్ట్రంలోనే కాకుండా, పొరుగు రాష్ట్రాల్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఐడీ చీఫ్ సంజయ్, ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్వచ్చంధ సంస్థ నిర్వాహకుడు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించి, వచ్చే వారానికి వాయిదా వేసింది. 
 
కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో మీడియా సమావేశాలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని, అందువల్ల ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై చర్యలకు ఆదేశించాలంటూ సత్యనారాయణ అనే వ్యక్తి తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కోర్టు అనుమతితో మరోమారు ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి ఎంత ప్రజాధనం వృథా అయిందో తెలపాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments