Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఐడీ చీఫ్ సంజయ్ - ఏజీ పొన్నవోలుపై చర్యలు తీసుకోండి : హైకోర్టులో పిటిషన్

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (13:45 IST)
స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణలో ఉండగా, రాష్ట్రంలోనే కాకుండా, పొరుగు రాష్ట్రాల్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఐడీ చీఫ్ సంజయ్, ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్వచ్చంధ సంస్థ నిర్వాహకుడు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించి, వచ్చే వారానికి వాయిదా వేసింది. 
 
కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో మీడియా సమావేశాలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని, అందువల్ల ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై చర్యలకు ఆదేశించాలంటూ సత్యనారాయణ అనే వ్యక్తి తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కోర్టు అనుమతితో మరోమారు ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి ఎంత ప్రజాధనం వృథా అయిందో తెలపాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 కు అన్నీ అడ్డంకులే.. ముఖ్యంగా ఆ ఇద్దరే కారణమా?

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రం హంపిలో ప్రారంభం

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments