Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు ప్రమాదం.. ముగ్గురు మృతి : తిరుపతిలో చిరుజల్లులు

Webdunia
సోమవారం, 9 మే 2016 (20:41 IST)
చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం నిట్టూరు సమీపంలో ఓ సుమో అదుపుతప్పి ఇంటి గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో సుమోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తిరుపత్తూరుకు చెందిన ఆరు మంది కుటుంబ సభ్యులు పుత్తూరు సమీపంలోని కైలాసకోనకు వచ్చి తిరిగి తిరుగు ప్రయాణమవుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. 
 
తిరుపతిలో చిరుజల్లుల వర్షం
తిరుపతిలో చిరుజల్లులతో కూడిన వర్షం పడింది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఎండ వేడితో ఇబ్బంది పడిన పట్టణ ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం పొందారు. ఈదురుగాలులతో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వాహనదారులు చిరుజల్లులలోనే తడుస్తూ వాహనాలు నడుపుతున్నారు. చిన్నపిల్లలు కేరింతలు ఆడుతూ వర్షంలో తడుస్తూ కేరింతలు కొట్టారు. ఈ చిరు జల్లుల కారణంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments