Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్... రైతులకు అండగా అమరావతిలో పర్యటన

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (21:02 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత రైతులు గత 13 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్దతు తెలిపేందుకు, సంఘీభావం తెలిపేందుకు పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతాల్లో మంగళవారం పర్యటించనున్నారు. 
 
అయితే, మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సచివాలయానికి రానున్నారు. దీంతో పవన్ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పర్యటనలో భాగంగా తొలుత ఎర్రబాలెంలో రైతులు నిర్వహించే ధర్నాలో పాల్గొంటారు. ఆ తర్వాత వెలగపూడి, మందడం వెళ్లి రైతులను కలవనున్నారు.
 
మరోవైపు, రాజధాని రైతులకు పూర్తి అండగా ఉంటామని పవన్ ప్రకటించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ప్రాణాలు అడ్డేసి కాపాడుతామంటూ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధన్య బాలకృష్ణ ఇన్వెస్టిగేషన్ హత్య చిత్రం ఎలా వుందంటే.. హత్య రివ్యూ

అఖండ 2: తాండవంలో సంయుక్త - చందర్లపాడులో షూటింగ్ కు ఏర్పాట్లు

ట్రైబల్ గర్ల్ పాయల్ రాజ్‌పుత్ యాక్షన్ రివైంజ్ చిత్రంగా 6 భాష‌ల్లో వెంక‌ట‌ల‌చ్చిమి ప్రారంభం

కృష్ణ తత్త్వాన్ని తెలియజేసిన డియర్ కృష్ణ- సినిమా రివ్యూ

జపనీస్ యానిమేషన్ చిత్రం రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ- రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తర్వాతి కథనం
Show comments