Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి పంట ధ్వంసం

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (22:38 IST)
విశాఖపట్నం జిల్లా, జీకేవీధి మండలం జీకేవీధి పంచాయతీలో ఈరోజు పి.కొత్తూరు, ఢీ.కొత్తూరు గ్రామాల్లో 18  ఎకరాల్లో గంజాయి పంటను నరికివేసి కాల్చివేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జీకేవీధి సిఐ ఈ అశోక్ కుమార్ ఎస్ ఐ యస్ సమీర్, హెడ్ కానిస్టేబుల్ వాసు కానిస్టేబుల్ లక్ష్మణ్ మహిళా పోలీసు శాంతి, రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్వో రామారావు అధికారులు పాల్గొన్నారు.

ముందుగా గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ గంజాయి పంట వలన కలిగే దుష్పరిణామాలు తెలియజేసి పంటలను నరికివేసి కాల్చేయడం జరిగింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments