Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి పంట ధ్వంసం

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (22:38 IST)
విశాఖపట్నం జిల్లా, జీకేవీధి మండలం జీకేవీధి పంచాయతీలో ఈరోజు పి.కొత్తూరు, ఢీ.కొత్తూరు గ్రామాల్లో 18  ఎకరాల్లో గంజాయి పంటను నరికివేసి కాల్చివేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జీకేవీధి సిఐ ఈ అశోక్ కుమార్ ఎస్ ఐ యస్ సమీర్, హెడ్ కానిస్టేబుల్ వాసు కానిస్టేబుల్ లక్ష్మణ్ మహిళా పోలీసు శాంతి, రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్వో రామారావు అధికారులు పాల్గొన్నారు.

ముందుగా గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ గంజాయి పంట వలన కలిగే దుష్పరిణామాలు తెలియజేసి పంటలను నరికివేసి కాల్చేయడం జరిగింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments