Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాల్ మణి వ్యాపారుల ఆగడాలు తాళలేక...

Webdunia
ఆదివారం, 15 డిశెంబరు 2019 (15:59 IST)
కాల్ మణి వ్యాపారుల ఆగడాలు తాళలేక తాడేపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడు ఉండవల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు ఆత్మహత్య యత్నం
చేశాడు. 
 
పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మీడియా ముందు వాపోయాడు. పోలీసుల పట్టించుకోకుండా కాలయపన చేసి తనను దుర్భాషలాడారని ఆరోపణలు వస్తున్నాయి.
 
యువకుడికి 6లక్షలు వడ్డీకి ఇచ్చి 23 లక్షలు వడ్డీల రూపంలో కట్టించుకున్న వడ్డీ వ్యాపారి
తోలుత మూడు రూపాయలు వడ్డీ అని కాల్ మణి పేరుతో  నెలకు 12 రూపాయలు వసూళ్ళు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. 
 
పోలీసులకు ఫిర్యాదు చేస్తే నీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరికలు చేస్తున్నాడు అంటూ అవేధన చెందిన వెంకట్. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదంటూ అవేదన వ్యక్తం చేస్తున్న వెంకట్. 
 
తాడేపల్లి పోలీస్ స్టేషను సమీపంలో పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments