Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటు కొనడం అవినీతి కాదు... చంద్రబాబు త‌ర‌పు న్యాయవాది వాద‌న‌

హైద‌రాబాద్ : ఓటుకు నోటు కేసు హైకోర్టులో ముమ్మరంగా వాదోప‌వాదాలు కొన‌సాగుతున్నాయి. తెలంగాణా తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త‌మ పార్టీలోకి ఆక‌ర్ష్‌లో భాగంగా ఓటుకు నోటు ఇచ్చిన కేసులో ఏపీ సీఎం చంద్ర‌బాబుపై విచార‌ణ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (17:04 IST)
హైద‌రాబాద్ : ఓటుకు నోటు కేసు హైకోర్టులో ముమ్మరంగా వాదోప‌వాదాలు కొన‌సాగుతున్నాయి. తెలంగాణా తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త‌మ పార్టీలోకి ఆక‌ర్ష్‌లో భాగంగా ఓటుకు నోటు ఇచ్చిన కేసులో ఏపీ సీఎం చంద్ర‌బాబుపై విచార‌ణ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. 
 
ఈ కేసును చంద్ర‌బాబు త‌ర‌పున న్యాయ‌వాది సిద్దార్థ లూత్ర వాదిస్తున్నారు. ఓటు కొన‌డం అనేది అవినీతి కాద‌ని, ఇది ఏసీబీ ప‌రిధిలోకి రాద‌ని న్యాయ‌వాది సిద్దార్థ లూత్ర వాదించారు. కాబ‌ట్టి కేసును కోట్టేయాల‌ని పేర్కొంటున్నారు. రేవంత్ రెడ్డి అరెస్ట్, ఏపీ సీఎం చంద్ర‌బాబుపై అభియోగాలు ఏసీబీ కోర్టు ప‌రిధిలోకి రావ‌ని న్యాయ‌వాది వాదిస్తున్నారు.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments