Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయం 11 గంటల వరకే వ్యాపారం : కలెక్టర్ ఆదేశం

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (13:41 IST)
ఏపీలో పెరిగిపోతున్న కరోనా తీవ్రత దృష్ట్యా కలెక్టర్ ఆదేశాల మేరకు తాడేపల్లి, ఉండవల్లి సెంటర్ తో పాటు పరిసర ప్రాంతాల వ్యాపార సముదాయాలు అన్ని  ఉదయం 6:00 నుండి 11:00 గంటల వరకే అనుమతించారు. అయితే టీ, టిఫిన్ దుకాణాలను పూర్తిగా నిషేధించడం జరిగింది. 
 
హోమ్ డెలివరీ ఇచ్చే హోటల్స్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాకాకుండా హోటల్‌లోనే టిఫిన్ చేస్తూ కనిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉదయం 11 గంటల తర్వాత వ్యాపారస్తులు ప్రత్యక్షంగాగానీ పరోక్షంగాగాని వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే వారి వ్యాపార లైసెన్స్ రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

ఉదయం 11 గంటల తర్వాత అనుమతులు ఉండేవి మెడికల్, హాస్పిటల్, పాలు, వాటర్ ప్లాంట్, శానిటైజేషన్ చేసిన సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ భోజనం హోటళ్లకు అనుమతి ఉందని డిప్యూటీ కమిషనర్  సీహెచ్ రవిచంద్రారెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments