Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సచివాలయంలో ఎడ్లబండి... చూస్తారా?

బండి నిండుగా ధాన్యం బస్తాలు.. దానిపై ఓ రైతు కుటుంబం.. బండికి ముందు వెళుతున్న రైతు. బండి తొట్టిలో కూర్చుని ఎడ్లును తోలుతున్న ఓ కుర్రాడు చూడటానికి ఎంత బాగుంటుందో కదా. అప్పుడెప్పుడో మన పల్లెల్లో ఈ దృశ్యాలు చూసేవాళ్లం. కానీ నేడు ట్రాక్టర్లు ఆధునిక యంత్రా

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (14:02 IST)
బండి నిండుగా ధాన్యం బస్తాలు.. దానిపై ఓ రైతు కుటుంబం.. బండికి ముందు వెళుతున్న రైతు. బండి తొట్టిలో కూర్చుని ఎడ్లును తోలుతున్న ఓ కుర్రాడు చూడటానికి ఎంత బాగుంటుందో కదా. అప్పుడెప్పుడో మన పల్లెల్లో ఈ దృశ్యాలు చూసేవాళ్లం. కానీ నేడు ట్రాక్టర్లు ఆధునిక యంత్రాలు పుణ్యమా అని మచ్చుకైనా ఇటువంటివి కనిపిస్తున్నాయా అనే సందేహం మనకు రాక మానదు.
 
కానీ ఏపీ సచివాలయయంలో ఈ సీన్ రెగ్యులర్‌గా కనిపిస్తోంది. ఎడ్ల బండిని, దానిపై రైతు కుటుంబాన్ని దూరం నుంచి చూసి.. రైతు బండితో సహా ఇక్కడికి వచ్చేశాడేమిటి? అని ఆశ్చర్యపోతున్నారు సందర్శకులు. కాస్త దగ్గరకు వెళ్లాక అది బొమ్మ అని తెలిసి ఔరా అంటున్నారు. సచివాలయానికి వచ్చిన వారికి పార్కులో ఏర్పాటు చేసిన ఈ ఎడ్లబండి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అధికారులు ఏర్పాటు చేసిన ఎడ్లబండిపై పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments