Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎంలోకి ఎద్దు.. పరుగులు తీసిన కస్టమర్లు.. ఎక్కడో తెలుసా?

ఏటీఎంలోకి సాధారణంగా డబ్బు తీసుకునేందుకు కస్టమర్లు వెళ్తూ వుంటారు. అయితే ఈసారి ఏటీఎంలోకి కస్టమర్లు కాకుండా బుల్ వచ్చింది. ఎక్కడెక్కడో తిరిగి అలిసిపోయిన ఆ వృషభం.. ఏటీఎంలోని ఏసీ హాయిగా కూర్చుని సేదతీరింద

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (09:48 IST)
ఏటీఎంలోకి సాధారణంగా డబ్బు తీసుకునేందుకు కస్టమర్లు వెళ్తూ వుంటారు. అయితే ఈసారి ఏటీఎంలోకి కస్టమర్లు కాకుండా బుల్ వచ్చింది. ఎక్కడెక్కడో తిరిగి అలిసిపోయిన ఆ వృషభం.. ఏటీఎంలోని ఏసీ హాయిగా కూర్చుని సేదతీరింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడిలో కనిపించింది. ఓ ఏటీఎం వద్ద సెక్యూరిటీగా ఎవరూ లేకపోవడం, తలుపు తీసుండటంతో ఆ ఎద్దు హాయిగా లోనికి వచ్చి పడకేసింది.
 
ఆ సమయంలో డబ్బులు తీసుకునేందుకు వచ్చిన చాలామంది ఎద్దును చూసి పారిపోయారు. మరో ఏటీఎంను వెతుక్కుంటూ వెళ్లి డబ్బు తీసేసుకున్నారు. మరికొందరు.. ఎద్దు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఏటీఎంలను ఇంత నిర్లక్ష్యంగా ఎలా నిర్వహిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments