Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ బడాయి... లక్ష కోట్లు దాటించిన యనమల

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (18:12 IST)
జీతాలిచ్చేందుకు డబ్బుల్లేవంటారు.. రాజధాని సర్వే కూడా నిధులు ఇవ్వలేకపోతున్నామని మాటలు చెబుతారు. కానీ మన ఆంధ్ర ప్రదేశ్ నాయకులు మాత్రం బడ్జెట్ లో బడాయికి పోతున్నారు. బడ్జెట్ ను లక్ష కోట్లను దాటించి గొప్పలకు పోతున్నారు. ఈ నెల 12న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రాజెక్టుపై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. 
 
మార్చి 7 నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలలలో 12 తేదీన రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర పరిది పడిపోయింది. 13 రాష్ట్రాలకే పరిమితమయ్యింది. మరోవైపు నిధుల్లేవని చెబుతున్నారు. కానీ మన మంత్రిగారు మాత్రం ఈ బడ్జెట్ ను లక్ష కోట్ల మైలు రాయిని దాటించనున్నారు. 
 
ఈ బడ్జెట్లోనే పోలవరం, రాజధాని నగరంతో పాటు వివిధ పథకాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలకు నిధులను కలుపుకుని బడ్జెట్ ను లక్ష కోట్ల మైలు రాయిని దాటి పోతోంది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments