Webdunia - Bharat's app for daily news and videos

Install App

21న గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (08:18 IST)
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయాన్ని ఈ నెల 21వ తేదీన గుంటూరులో ప్రారంభంకానుంది. ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యాలయం ఏర్పాటుకు సమ్మతం తెలిపారు. దీంతో ఈ నెల 21వ తేదీన బీఆర్ఎస్ కార్యాలయంలో ఏపీలో ఏర్పాటుకానుంది. 
 
వాస్తవానికి ఈ కార్యలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. కానీ, అక్కడ అనుకూలమైన స్థలం లభ్యం కాకపోవడంతో ఈ కార్యాలయాన్ని గుంటూరులో ఏర్పాటు చేస్తున్నారు. 
 
గంటూరు ఆటో నగర్ వద్దనున్న ఏఎస్ కన్వెన్షన్ హాల్ వెనుక భాగంలో ఐదంతస్తుల భవనాన్ని కార్యాలయం కోసం తీసుకున్నారు. ఇందులోనే పార్టీ సమావేశాలకు రెండు ఫోర్లు, మిగిలిన వాటిలో కార్యాలయ సిబ్బంది, రాష్ట్ర నాయకులకు ప్రత్యేకంగా కేబిన్లు ఏర్పాటు చేస్తున్నారు. 
 
కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు మూలపురుుడైన సీఎం కేసీఆర్ తన సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితి పేరుగా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే, ఈ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ హోదాను ఇంకా ఇవ్వలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments