Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నకు ఉద్యోగం రాలేదని తమ్ముడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి మహేంద్ర ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్నకు ఉద్యోగం రాలేదని ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చి ఉంటే మా అన్నకు ఉద్యోగం వచ్చేదని సూసై

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (12:10 IST)
కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి మహేంద్ర ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్నకు ఉద్యోగం రాలేదని ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానని  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చి ఉంటే మా అన్నకు ఉద్యోగం వచ్చేదని సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. మహేందర్ వయస్సు 14 సంవత్సరాలు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా కోరతూ మహేందర్ ఆత్మహత్యకు పాల్పడటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదన్నారు. విద్యార్ధులు తల్లిదండ్రుల ఆశలు అడియాసలు చేయడం సరికాదన్నారు. హోదా కోసం జీవితాలను ఫణంగా పెడుతున్నా కేంద్రంలో కదలిక లేదని విమర్శించారు. పోరాటం ద్వారానే ప్రత్యేక హోదా సాధిద్దాం అని మహేంద్ర కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అన్నివిధాలా ఆదుకుంటాం అని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments