Webdunia - Bharat's app for daily news and videos

Install App

విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సీఎం జగన్ : నారా లోకేశ్

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (12:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజావేదిక కూల్చి మూడేళ్లు అయిందని, ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించిన సీఎం జగన్ విధ్వంస పాలన విజయవంతంగా సాగుతుందనని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అందుకే విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సీఎం జగన్ ఉన్నారన్నారు. 
 
గత ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను పదేపదే అడిగింది ప్రజా పాలన సాగించేందుకు కాదని ప్రతిపక్షంపై కక్ష సాధింపు కోసమేనని చెప్పారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజా వేదికను వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చివేసి మూడేళ్లు అయిన సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
ప్రజా వేదిక కూల్చకముందు... కూల్చిన తర్వాతి ఫోటోలను ఆయన షేర్ చేశారు. "విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్. జగన్, ప్రజా వేదిక కూల్చడంతో మొదలైన విధ్వంసకాండ ఇపుడు ఏకంగా రాష్ట్రాన్నే దహించే స్థాయికి చేరుకుంది. ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజా సంక్షేమం కోసం కాదు. రాష్ట్రంలో ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవడం కోసమే అన్నట్టుగా సాగుతోంది విధ్వంస పాలన" అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments