Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌గా బి.ఆర్.నాయుడు

ఐవీఆర్
బుధవారం, 30 అక్టోబరు 2024 (19:46 IST)
తితిదే ఛైర్మన్ పదవి కోసం చాలామంది ఎదురుచూసారు. తిరుమల వెంకన్న సేవ చేసి తరించాలని అనుకున్నారు. ఐతే టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడుకి ఆ అవకాశం వచ్చింది. 24 మంది సభ్యులో టీటీడీ బోర్డును ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు వివరాలు ఇవే...
 
సాంబశివరావు (జాస్తి శివ)
శ్రీసదాశివరావు నన్నపనేని
ఎం.ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
ప్రశాంతిరెడ్డి (కొవ్వూరు ఎమ్మెల్యే)
పనబాక లక్ష్మి (మాజీ కేంద్ర మంత్రి)
మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌
జంగా కృష్ణమూర్తి
బురగపు ఆనందసాయి
సుచిత్ర ఎల్లా
నరేశ్‌కుమార్‌
డా.అదిత్‌ దేశాయ్‌
శ్రీసౌరబ్‌ హెచ్‌ బోరా
కృష్ణమూర్తి
కోటేశ్వరరావు
దర్శన్‌. ఆర్‌.ఎన్‌
జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌
శాంతారామ్‌
పి.రామ్మూర్తి
జానకీ దేవి తమ్మిశెట్టి
బూంగునూరు మహేందర్‌ రెడ్డి
అనుగోలు రంగశ్రీ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments