Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు జైలుకెళితే సీఎం కుర్చీలో కూర్చునేదెవరు?

వైకాపా నాయకులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాటల దాడి ప్రారంభించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు హైదరాబాదులోనే వుంటే ఇంకెన్ని స్కాముల్లో చిక్కుకుపోతారోనన్న భయంతో అక్కడ

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (13:51 IST)
వైకాపా నాయకులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాటల దాడి ప్రారంభించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు హైదరాబాదులోనే వుంటే ఇంకెన్ని స్కాముల్లో చిక్కుకుపోతారోనన్న భయంతో అక్కడి నుంచి విజయవాడకు మకాం మార్చేశారంటూ విమర్శిస్తున్నారు. 
 
వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పేరు 22 సార్లు ఏసీబీ సమర్పించిన నివేదికలో పేర్కొన్నారనీ, తాజాగా సమర్పించిన నివేదికలోనూ చంద్రబాబు నాయుడు పేరును పదేపదే జోడించారని వెల్లడించారు. తను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు నిజంగా నిప్పులాంటివారయితే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు నాయుడు ఒకవేళ జైలుకు వెళితే ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టించాలన్న దానిపై ఆ పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం వుందని బొత్స ప్రకటించారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments