Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదాపై కేంద్రానికి టీడీపీ డెడ్ లైన్ పెట్టాలి : బొత్స సత్యనారాయణ

Webdunia
సోమవారం, 25 మే 2015 (14:34 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో యూపీఏదే పాపమని.. చట్టం పెట్టివుంటే ఇంత తతంగం వచ్చేది కాదని బీజేపీ నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో... ఏపీకి ప్రత్యేక హోదా రాదని తెలిసిన రాజకీయ నేతలు మాత్రం తమకుతోచిన వ్యాఖ్యలు, డిమాండ్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, హోదాపై కేంద్రానికి తెలుగుదేశం పార్టీ డెడ్ లైన్ పెట్టాలని డిమాండ్ చేశారు. 
 
టీడీపీ మహానాడులో ఈ విషయంపై తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. 'ప్రత్యేక హోదా'పై ప్రత్యేకంగా నిర్వహించిన సదస్సులో బొత్స మాట్లాడారు. ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం అన్నింటిలోనూ విఫలం అయిందని విమర్శించారు. 'ప్రతి పనికీ రేటు' అంటూ టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని బొత్స ఆరోపించారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments