Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచభూతాలను మార్కెట్ చేస్తున్న టీడీపీ మంత్రులు : బొత్స ఫైర్

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (11:54 IST)
రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ మంత్రులు కేవలం భూమిని మాత్రమే కాకుండా పంచభూతాలను కూడా మార్కెట్ చేస్తున్నారని వైకాపా నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... టీడీపీ నేతలు పంచభూతాలను సైతం మార్కెట్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. మట్టి, ఇసుకను అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. 
 
విజయనగరం జిల్లా భోగాపురంలో జగన్‌కు సెంటు భూమి ఉందని నిరూపిస్తే.. దేనికైనా సిద్ధమేనని, కాదని తేలితే టీడీపీ నాయకులు రాజకీయాల నుంచి వైదొలుగుతారా అని సవాల్‌ చేశారు. రాష్ట్రానికి మేలు జరిగేందుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకే జగన్‌ ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారని బొత్స తెలిపారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments