Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు... పోలీసుల అప్రమత్తం

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (12:59 IST)
జిల్లా కేంద్రమైన నెల్లూరులోని రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ఫోన్ చేసి బాంబు పెట్టినట్టు హెచ్చరించాడు. దీంతో రైల్వే స్టేషన్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఒకటో నంబరు ఫ్లాట్‌ఫాంపై బాంబు పెట్టామని, అది మరికొద్దిసేపట్లో పేలుతుదంటూ 112 నెంబరుకు ఫోన్ చేసి హెచ్చరించాడు. ఈ విషయాన్ని రైల్వేసిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. 
 
దీంతో అప్రమత్తమైన పోలీసులు... బాంబు తనిఖీ బృందాలు, పోలీసు జాగిలాలతో స్టేషన్‌ను జల్లెడ పట్టారు. ప్రయాణికులను రైల్వే స్టేషన్ నుంచి దూరంగా పంపించి పార్శిల్ కేంద్రం, బ్యాగులను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎక్కడా బాంబు పెట్టినట్టు ఆనవాళ్ళు లేకపోవడంతో అకతాయి పనిగా తేల్చారు. దీంతో ప్రయాణికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అకతాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

Eleven review :నవీన్ చంద్ర నటించిన ఎలెవెన్ చిత్ర సమీక్ష

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments