Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సన్నిధిలో 'దేవర' హీరోయిన్

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (16:14 IST)
Jhanvi Kapoor
దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ సోమవారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనం కోసం ఆమె లంగా ఓణీలో అచ్చ తెలుగు అమ్మాయిగా తిరుమలకు వచ్చారు. 
 
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంప్రదాయబద్ధంగా లంగా ఓణీలో వచ్చిన జాన్వీ... ఈ దఫా రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. గతంలో ఆమె అలిపిరి నడక మార్గంలో కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 
Jhanvi Kapoor
 
కాగా, ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగులో ఓ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న "దేవర" చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో జాన్వీ కపూర్ శ్రీవారి దర్శనానికి రావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments