Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ దొంగలు కాదు కానీ... వైకాపాతో అంటకాగిన వారే.. బొలిశెట్టి సత్యనారాయణ

ఠాగూర్
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (18:43 IST)
జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కార్మిక సంఘాల ప్రతినిధులు ఘాటుగా స్పందించగా, వీటిని బొలిశెట్టి సత్యనారాయణ తిప్పికొట్టారు. 
 
"రెండు నెలల క్రితం రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసేసి అక్క రాజధాని కడదామనుకున్న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వికృత ఆలోచనను టీవీ డిబేట్‌లో బహిరంగంగా పరిచారు. అటు వైసీపీ నాయకులుగాని, వైసిపి ట్రేడ్ యూనియన్ నాయకులుగాని ముఖ్యంగా వైకాపా కండువా కప్పుకొని వారితో అంటకాగిన ట్రేడ్ యూనియన్ నాయకుడుగాని దీనిపై ఇప్పటివరకు నోరు తెరవలేదు. ఖండించనూలేదు!! తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండి పోయారు..
 
అందుకే తాను కార్మిక నాయకులను నిందించడం జరిగింది. అందరూ దొంగలు కాదు కానీ.. ప్లాంటును ప్రైవేటు పరం చెయ్యడానికి ప్రయత్నించి నప్పుడుగాని, ప్లాంటును మూసి వేసేందుకు ప్రయత్నించినప్పుడుగాని వారిని ఎందుకు నిలదీయలేదు అన్నది నా ఆవేదన అని పేర్కొన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments