Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ దొంగలు కాదు కానీ... వైకాపాతో అంటకాగిన వారే.. బొలిశెట్టి సత్యనారాయణ

ఠాగూర్
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (18:43 IST)
జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కార్మిక సంఘాల ప్రతినిధులు ఘాటుగా స్పందించగా, వీటిని బొలిశెట్టి సత్యనారాయణ తిప్పికొట్టారు. 
 
"రెండు నెలల క్రితం రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసేసి అక్క రాజధాని కడదామనుకున్న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వికృత ఆలోచనను టీవీ డిబేట్‌లో బహిరంగంగా పరిచారు. అటు వైసీపీ నాయకులుగాని, వైసిపి ట్రేడ్ యూనియన్ నాయకులుగాని ముఖ్యంగా వైకాపా కండువా కప్పుకొని వారితో అంటకాగిన ట్రేడ్ యూనియన్ నాయకుడుగాని దీనిపై ఇప్పటివరకు నోరు తెరవలేదు. ఖండించనూలేదు!! తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండి పోయారు..
 
అందుకే తాను కార్మిక నాయకులను నిందించడం జరిగింది. అందరూ దొంగలు కాదు కానీ.. ప్లాంటును ప్రైవేటు పరం చెయ్యడానికి ప్రయత్నించి నప్పుడుగాని, ప్లాంటును మూసి వేసేందుకు ప్రయత్నించినప్పుడుగాని వారిని ఎందుకు నిలదీయలేదు అన్నది నా ఆవేదన అని పేర్కొన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం లోకేష్, కూటమి చైర్మన్ చంద్రబాబు: కలలు కంటున్న తమ్మారెడ్డి

బ్యాచ్‌లర్స్ జీవితంలో స్ట్రగుల్స్ ను మజాకా చేసుకుంటున్న సందీప్ కిషన్

Akira Nandan: అకీరా నందన్‌తో కలిసి పనిచేసేందుకు రెడీ.. విష్ణు వర్ధన్

వియత్నాంలో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ ప్రీ ప్రొడక్షన్ చర్చలు

ఇంట్లోనే పురుషులుంటే.. వీధుల్లోకి మహిళలు వెళ్తే పరిస్థితి ఏంటి? చిన్మయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

తర్వాతి కథనం
Show comments