Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాదని వచ్చారో... మా శవాలను కళ్ళజూస్తారు...

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (07:14 IST)
భోగాపురం గ్రామస్తులు మండిపోతున్నారు. కాదూ కూడదని తమ గ్రామాల్లో అడుగు పెట్టి బలవంతంగా భూములు తీసుకునేందుకు ప్రయత్నిస్తే తాము సామూహిక ఆత్మహత్యలకు పాల్పడుతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. తమ వైఖరి ఏమిటో వారు తెగేసి చెప్పారు. విజయనగరం జిల్లా భోగాపురం తహశీల్దారు కార్యాలయంలో ఆర్ డీఓ శ్రీనివాసమూర్తి ఎయిర్ పోర్టు బాధిత గ్రామాల రైతులతో గురువారం సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా గ్రామస్తులు ఆర్డీవోతో మాట్లాడుతూ, గ్రామాల్లోకి ఎయిర్ పోర్టు పేరుతో ఏ అధికారి వచ్చినా ఆత్మహత్యలు చేసుకుంటాం చెప్పారు. ఎవరూ ఆవేశపడవలసిని పని లేదనీ, గ్రామస్తులు అంగీకారం లేనిదే భూములు సమీకరించమని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
 
అయితే గ్రామస్తు దీనిపై ఘాటైన సమాధానం చెప్పారు. జిల్లా కేంద్రంలో కలెక్టరు వద్దకు చర్చలకు పిలిచి,  గ్రామాల్లోకి ముగ్గురు ఉపకలెక్టర్లను ఎందుకు పంపించారని ఆర్ డీఓని నిలదీశారు. ప్రభుత్వం, అధికారులు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

Show comments