Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ - ఇంటర్ పరీక్షల రద్దుకు సుప్రీంకోర్టు తిరస్కరణ

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (16:06 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇలాంటి పిటిషన్ల వల్ల విద్యార్థులు ఆయోమయానికి గురవుతారని, విద్యావ్యవస్థలో గందరగోళం నెలకొంటుందని వ్యాఖ్యానించింది. విద్యార్థుల్లో తప్పుడు విశ్వాసాన్ని కలగజేసే ఈ తరహా పటిషన్లు సంప్రదాయంగా మారకూడదని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. 
 
కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ సహా ఇతర బోర్డులు ఆఫ్‌లైన్‌లో నిర్వహించనునమ్న టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కోర్టులో దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి ఈ తరహా పిటిషన్లు విద్యార్థులను తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 
 
విద్యార్థులతో పాటు విద్యావ్యవస్థలోనే గందరగోళాన్ని సృష్టించే ఈ తరహా పిటిషన్లు ఇకపై సంప్రదాయం కాకూడదన్న భావనతో ఈ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments