Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ - ఇంటర్ పరీక్షల రద్దుకు సుప్రీంకోర్టు తిరస్కరణ

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (16:06 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇలాంటి పిటిషన్ల వల్ల విద్యార్థులు ఆయోమయానికి గురవుతారని, విద్యావ్యవస్థలో గందరగోళం నెలకొంటుందని వ్యాఖ్యానించింది. విద్యార్థుల్లో తప్పుడు విశ్వాసాన్ని కలగజేసే ఈ తరహా పటిషన్లు సంప్రదాయంగా మారకూడదని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. 
 
కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ సహా ఇతర బోర్డులు ఆఫ్‌లైన్‌లో నిర్వహించనునమ్న టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కోర్టులో దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి ఈ తరహా పిటిషన్లు విద్యార్థులను తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 
 
విద్యార్థులతో పాటు విద్యావ్యవస్థలోనే గందరగోళాన్ని సృష్టించే ఈ తరహా పిటిషన్లు ఇకపై సంప్రదాయం కాకూడదన్న భావనతో ఈ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments