Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో బ్లూ ఫిల్మ్ తీసే ముఠా అరెస్ట్!

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (14:06 IST)
ఒకవైపు మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతుంటే., మరోవైపు సైబర్ క్రైమ్‌లు సైతం పెరిగిపోతున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో నీలిచిత్రాల వ్యాపారం చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
 
మతిస్థిమితంలేని బాలిక, రాంచరణ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని రహస్యంగా విచారిస్తున్నారు. ముఠాకు చెందిన మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ముఠా సభ్యులో ఒకరైన రాంచరణ్‌ను గతంలో ఓసారి పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు గుంటూరు జిల్లాలోని చౌడవరం వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్‌వీఆర్‌జేసీ కాలేజీకి చెందిన బీటెక్ విద్యార్థి అనిల్ మృతి చెందాడు. అనిల్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments