Webdunia - Bharat's app for daily news and videos

Install App

వై ఎస్ ఆర్ సిపి అభ్యర్థిని ఆశీర్వదించండి: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (23:45 IST)
బద్వేలు ఉపఎన్నికలలో  వై ఎస్ ఆర్ సిపి అభ్యర్థి డా సుధను ఆదరించి ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

మంగళవారం ఆయన స్థానిక, కౌన్సిలర్లు , నాయకులు, కార్యకర్తలుతో కలసి బద్వేలు మున్సిపాలిటీలోని 18వ వార్డ్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.ప్రజా సంక్షేమమే జగన్ ప్రభుత్వ ధ్యేయమన్నారు.  జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలును ప్రజలకు చీఫ్ విప్ వివరించారు. 
 
ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి రమేష్ యాదవ్, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్  చైర్మన్ సిద్దవటం యానాదయ్య, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ గోపాల్ స్వామి, స్థానిక కౌన్సిలర్లు, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments