గజదొంగ చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం : జోస్యం చెప్పిన బీజేపీ నేత

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (11:45 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో రెండేళ్ళ తర్వాత జైలుకెళ్లడం ఖాయమని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ సునీల్ దేవరా జోస్యం చెప్పారు. కర్నూలు జిల్లాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, గజదొంగగా మారిన చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకున్నారన్నారు. అందవల్ల వచ్చే రెండేళ్ళలో చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమన్నారు. 
 
పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దొంగల పార్టీగా, టీడీపీ కాస్త తెలుగు డ్రామా పార్టీగా  మారిపోయిందన్నారు. ఈ దొంగల పార్టీకి ముఠా నాయకుడు చంద్రబాబేనని, జూనియర్ నేత ఆయన తనయుడు అని చెప్పారు. గత ఐదేళ్ళ టీడీపీ హయాంలో గ్రామగ్రామంలో అవినీతి చోటుచేసుకుందని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments