Webdunia - Bharat's app for daily news and videos

Install App

గజదొంగ చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం : జోస్యం చెప్పిన బీజేపీ నేత

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (11:45 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో రెండేళ్ళ తర్వాత జైలుకెళ్లడం ఖాయమని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ సునీల్ దేవరా జోస్యం చెప్పారు. కర్నూలు జిల్లాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, గజదొంగగా మారిన చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకున్నారన్నారు. అందవల్ల వచ్చే రెండేళ్ళలో చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమన్నారు. 
 
పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దొంగల పార్టీగా, టీడీపీ కాస్త తెలుగు డ్రామా పార్టీగా  మారిపోయిందన్నారు. ఈ దొంగల పార్టీకి ముఠా నాయకుడు చంద్రబాబేనని, జూనియర్ నేత ఆయన తనయుడు అని చెప్పారు. గత ఐదేళ్ళ టీడీపీ హయాంలో గ్రామగ్రామంలో అవినీతి చోటుచేసుకుందని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments