Webdunia - Bharat's app for daily news and videos

Install App

గజదొంగ చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం : జోస్యం చెప్పిన బీజేపీ నేత

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (11:45 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో రెండేళ్ళ తర్వాత జైలుకెళ్లడం ఖాయమని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ సునీల్ దేవరా జోస్యం చెప్పారు. కర్నూలు జిల్లాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, గజదొంగగా మారిన చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకున్నారన్నారు. అందవల్ల వచ్చే రెండేళ్ళలో చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమన్నారు. 
 
పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దొంగల పార్టీగా, టీడీపీ కాస్త తెలుగు డ్రామా పార్టీగా  మారిపోయిందన్నారు. ఈ దొంగల పార్టీకి ముఠా నాయకుడు చంద్రబాబేనని, జూనియర్ నేత ఆయన తనయుడు అని చెప్పారు. గత ఐదేళ్ళ టీడీపీ హయాంలో గ్రామగ్రామంలో అవినీతి చోటుచేసుకుందని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments