Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్ర రాజధాని రైతుల సమాధులపై కడితే సహించం : మురళీధర్ రావు

Webdunia
సోమవారం, 25 మే 2015 (20:26 IST)
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం అవసరమైన భూములను రైతులను ఇబ్బందులకు గురి చేసి సేకరిస్తే మాత్రం తమ పార్టీ సహించబోదని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు హెచ్చరించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ఏపీ రాజధానిని రైతుల సమాధులపై చేపట్టడం సరికాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని అయితేనే బీజేపీ సాయం చేస్తుందని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ రాజధాని నిర్మించాలని చూస్తే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించదని స్పష్టం చేశారు. సింగపూర్ మంత్రి నుంచి రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ అందుకున్న ఏపీ సర్కారును ఈ వ్యాఖ్యలు ఇబ్బంది పెట్టేవే. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం భారీగా వెచ్చించనుందని చెప్పారు. అయితే, ఎంత ఖర్చు చేసిన రైతులకు హాని కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments