Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది రాచరిక జమానా కాదు... కేంద్రం చూస్తోంది : సుజనా చౌదరి

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (17:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాచరిక జమానాలో లేదని ప్రజాస్వామ్య దేశంలోనే ఉందనే విషయాన్ని పాలకులు గుర్తుపెట్టుకోవాలని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీపై ఆయన స్పందించారు. 
 
ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి ఐఏఎస్ అధికారిని బదిలీ చేసిన విధానం ఘోరంగా ఉందన్నారు. ఏపీలో అయోమయ, అంధకార పాలన సాగుతోందని ఆరోపించారు. రాజ్యాంగ సంక్షోభం దిశగా ఏపీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. 
 
'ఇది రాచరిక జమానా కాదు.. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇలా చేయడం సరికాదు. ఐదు నెలలుగా అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా హోల్డ్‌లో ఉంచారు. సామాజికవర్గాలుగా సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 
 
అయితే, ఈ చర్యలన్నింటినీ కేంద్రం గమనిస్తోంది.. కళ్లు మూసుకుని లేదు. ఇసుక ద్వారా కేవలం రూ.300 కోట్ల వరకే ఆదాయం, అంతకు మించి రాదు. ఇసుక కొరత, వరదల నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments