Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాచలం రామాలయం ఆంధ్రాకు దక్కాలి : బీజేపీ నేత సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేసిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోమారు ఆరోపించారు. భద్రాచల రాముడు ఏపీ ప్రజల సొత్తు అని... కానీ, ఏపీవాసులకు అన

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (17:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేసిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోమారు ఆరోపించారు. భద్రాచల రాముడు ఏపీ ప్రజల సొత్తు అని... కానీ, ఏపీవాసులకు అన్యాయం చేసి, భద్రాచలంను తెలంగాణకు అప్పజెప్పింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన శనివారం మాట్లాడుతూ... విభజన వల్ల సీమాంధ్ర వాసులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అదేసమయంలో ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని... స్పెషల్ స్టేటస్ కోసం సభలు పెట్టి, ప్రజలను రెచ్చగొట్టినంత మాత్రాన ఏమీ ఒరగదన్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల కంటే ఏపీకి ఎక్కువ నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. దక్షిణాదిలో బలపడటమే బీజేపీ ప్రస్తుత కర్తవ్యమని అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments