Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న కూడా వేలు చూపించారు... 2 నిమిషాలిస్తే అంతు చూస్తా... ఏపీ అసెంబ్లీలో రాజు ఆగ్రహం

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2015 (16:15 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాల్ మనీపై ప్రకటన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగానికి వైకాపా సభ్యులు అడ్డు తగిలారు. స్పీకర్ ఎంతగా వారించానా వారు వినలేదు. ఎమ్మెల్యే రోజా ఏకంగా సీఎం సీటు వద్దకు దూసుకువచ్చి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పక్కకు వెళ్లారు. ఈ తంతునంతా గమనిస్తున్న భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆగ్రహంతో ఊగిపోయారు. 
 
స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశిస్తూ.... మీరేమనుకుంటున్నారు? నాకు రెండు నిమిషాల సమయం ఇస్తే ఎవరు ఏంటో తేల్చేస్తానన్నారు. ఓ శాసనభ్యుడు వేలు చూపించడంపై మండిపడుతూ... మొన్న కూడా ఇలాగే వేలు చూపించారు. అలా వేళ్లు చూపిస్తే భయపడిపోతామని అనుకోవద్దు అని మండిపడ్డారు. శాసనసభలో రౌడీయిజం మంచిది కాదని హితవు పలికిన ఆయన జగన్ మోహన్ రెడ్డి తన సభ్యులను అదుపులో పెట్టాలని కోరారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments