Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలకమండలి సభ్యులకేనా టిక్కెట్లన్నీ, మిగతావారికి?

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (12:13 IST)
81 మందితో సిఎం జగన్ పాలకమండలిని నియమించడం దురదృష్టకరమన్నారు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్సించుకున్న తరువాత ఆలయం వెలుపల భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
 
81 మంది పాలకమండలితో సమావేశం నిర్వహించాలంటే అన్నమయ్య భవనం నుంచి ఆస్థానమండపంకు మార్చాలని, 50 మందికి సమావేశంలో పాల్గొనే అవకాశం లేకపోతే వారు దర్సనాలు చేయించుకునేందుకు నియమించారా అని ప్రశ్నించారు.
 
మల్లాడి క్రిష్ణారావు మాటలు అదుపులో పెట్టుకోవాలని, వక్ఫ్ బోర్డు, చర్చిల విషయంలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం మంచిది కాదన్నారు. మల్లాడి మాటలు వెనక్కి తీసుకోకపోతే ప్రతిఘటించేందుకు సిద్థంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు.
 
భక్తుల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని టిటిడి జంబో జెట్ పాలకమండలిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పాలకమండలి నియామకం హిందూమతం మీద దాడిగా భావిస్తున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments