తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు, బిజెపి-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (22:18 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు భాజపా-జనసేన తమ ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు ట్విట్టర్ ద్వారా రత్నప్రభను గెలిపించాల్సిందిగా కోరారు.
 
''తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు, బిజెపి - జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికైన మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీమతి రత్న ప్రభ గారికి శుభాకాంక్షలు. ప్రజా జీవితంలోనే కొనసాగిన వారి యొక్క సుదీర్ఘ పరిపాలనా అనుభవం, ప్రజలకు సేవలందించటానికి ఆమెను అత్యుత్తమమైన అభ్యర్థిగా నిలబెడుతుంది.
 
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు, ఆమెను గెలిపించి, వారి యొక్క విలువైన సేవలను పొందే అవకాశాన్ని ఉపయోగించుకోవలసినదిగా అభ్యర్థిస్తున్నాను.'' అని ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments