Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు, బిజెపి-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (22:18 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు భాజపా-జనసేన తమ ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు ట్విట్టర్ ద్వారా రత్నప్రభను గెలిపించాల్సిందిగా కోరారు.
 
''తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు, బిజెపి - జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికైన మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీమతి రత్న ప్రభ గారికి శుభాకాంక్షలు. ప్రజా జీవితంలోనే కొనసాగిన వారి యొక్క సుదీర్ఘ పరిపాలనా అనుభవం, ప్రజలకు సేవలందించటానికి ఆమెను అత్యుత్తమమైన అభ్యర్థిగా నిలబెడుతుంది.
 
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు, ఆమెను గెలిపించి, వారి యొక్క విలువైన సేవలను పొందే అవకాశాన్ని ఉపయోగించుకోవలసినదిగా అభ్యర్థిస్తున్నాను.'' అని ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments