Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేక్ గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: బీజేపీ

Webdunia
శనివారం, 30 ఆగస్టు 2014 (15:11 IST)
స్నేక్ గ్యాంగ్‌పై బీజేపీ ఫైర్ అయ్యింది. హైదరాబాద్‌లోని పాతబస్తీ పహడీ షరీఫ్‌లో ఎన్నో దారుణాలకు పాల్పడిన స్నేక్ గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ, బీజేఎంవై నేతలు డిమాండ్ చేశారు. 
 
ఈ మేరకు బీజేపీ శ్రేణులు గచ్చిబౌలి చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. కాగా, రెండు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు స్నేక్ గ్యాంగ్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. వీరిపై మరో ఐదు కేసులు నమోదు చేశారు. వీరి దురాగతాలపై పోలీసులు సమగ్ర విచారణ చేశారని సమాచారం.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments