Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని అమరావతిపై బీజేపీ నిర్ణయమిదే...

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (11:38 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై బీజేపీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రకటనపై అమరావతి ప్రాంత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, విపక్ష పార్టీలన్నీ కూడా సీఎం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పైగా, అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న ఏకాభిప్రాయానికి వస్తున్నాయి.
 
ఈనేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వైఖరి ఎంటోనన్న సందేహం ప్రతిఒక్కరిలోనూ నెలకొంది. అయితే, బీజేపీ కూడా అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్నదే తమ నిర్ణయమని ప్రకటించింది. తన నిర్ణయాన్ని అందరూ శిరసావహించాలన్న ధోరణిలో ముఖ్యమంత్రి ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆక్షేపిస్తున్నారు. పైగా, జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా, అమరావతికి మద్దతుగా కన్నా లక్ష్మీ నారాయణ శుక్రవారం ఒక రోజు మౌనదీక్ష చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments