Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని అమరావతిపై బీజేపీ నిర్ణయమిదే...

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (11:38 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై బీజేపీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రకటనపై అమరావతి ప్రాంత రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, విపక్ష పార్టీలన్నీ కూడా సీఎం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పైగా, అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న ఏకాభిప్రాయానికి వస్తున్నాయి.
 
ఈనేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వైఖరి ఎంటోనన్న సందేహం ప్రతిఒక్కరిలోనూ నెలకొంది. అయితే, బీజేపీ కూడా అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్నదే తమ నిర్ణయమని ప్రకటించింది. తన నిర్ణయాన్ని అందరూ శిరసావహించాలన్న ధోరణిలో ముఖ్యమంత్రి ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆక్షేపిస్తున్నారు. పైగా, జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా, అమరావతికి మద్దతుగా కన్నా లక్ష్మీ నారాయణ శుక్రవారం ఒక రోజు మౌనదీక్ష చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments