Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలవంతంగా తీసుకునే హక్కులేదు... రాజధాని భూములపై హైకోర్టు తీర్పు

Webdunia
గురువారం, 26 మార్చి 2015 (21:36 IST)
ప్రభుత్వం కోరినా ఇష్టంలేని రైతుల నుంచి బలవంతంగా భూము తీసుకునే హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదనీ, అలాంటి ప్రయత్నాలు చేయవద్దని సిఆర్డిఏ కమిషనర్ ను ఆదేశించింది. నూతన రాజధాని నిర్మాణంపై రైతులు హైకోర్టులో వేసిన పిటీషన్ పై కోర్టు తీర్పు చెప్పింది. తమ భూములను సిఆర్డిఏ బలవంతంగా లాక్కుంటోందని తమ పిటీషన్ లో పేర్కోన్నారు. పైగా పంటలు వేసుకోవడానికి వీలు లేదని ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. 
 
దీనిపై విచారణ చేసిన కోర్టు రైతుల విషయంలో ఇబ్బందుల పాలు చేయడానికి లేదని అన్నారు. ఇష్టం లేని రైతుల పేర్లను వెంటనే లాండ్ పూలింగ్ నుంచి తొలగించాలని ఆదేశించింది. రాబోవు 15 రోజులలో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments