Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి బిగ్ రిలీఫ్

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (10:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి ఏపీ హైకోర్టు నియమించిన అప్పీలేట్ అథారిటీ నుంచి బిగ్ రిలీఫ్ లభించింది. ఆమె షెడ్యూల్ తెగకు చెందిన మహిళేనని స్పష్టం చేసింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కాదంటూ హైకోర్టులో రేగు మహేశ్వర రావు అనే వ్యక్తి ఓ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు ఆమె కులానికి చెందిన వారో నిర్థారణ చేయాలంటూ అప్పీలేట్ అథారిటీని ఆదేశించింది. 
 
ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో రంగంలోకి దిగిన అప్పీలేట్ అథారిటీ పుష్ప శ్రీవాణి షెడ్యూల్ తెగల్లో ఒకటైన కొండదొర సామాజిక వర్గానికి చెందిన వారని నిర్ధారించింది. దీంతో ఆమె భారీ ఊరట లభించింది. ప్రస్తుతం ఈమె ఏపీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా ఉన్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments