Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామి క్షమించు, టిటిడి ఛైర్మన్ సతీమణి చేతిలో బైబిల్

Webdunia
బుధవారం, 8 జులై 2020 (17:13 IST)
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జన్మదినం సంధర్భంగా ఇడుపుల పాయలో టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత చేతుల్లో బైబిల్ పుస్తకం ఉండడం చర్చనీయాంశంగా మారింది. జయంతి కార్యక్రమంలో భాగంగా ఆమె బైబిల్‌ను చదువుతూ ఉండడం కనిపించింది. సాధారణంగా టిటిడి నియమాల ప్రకారం హైందవేతరులు టిటిడి ఉన్నత పదవుల్లో ఉండటం నిషేదం. 
 
అయితే స్వయానా టిటిడి ఛైర్మన్ సతీమణి అన్యమత గ్రంథం చేతపట్టుకుని చదువుతూ ఉండటం మరింత చర్చకు దారితీస్తోంది. అయితే దీనిపైన ప్రతిపక్ష పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సర్వమత ప్రార్థనల్లో భాగంగా బైబిల్‌ను స్వర్ణలత చేతిలో పట్టుకున్నారని.. దీనిపై పెద్ద రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదంటున్నారు వైసిపి నాయకులు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments