Webdunia - Bharat's app for daily news and videos

Install App

హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (16:23 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తమ అధినేత జగన్ నేతృత్వంలో హత్యా రాజకీయాలను ఎదిరిస్తామని... వైకాపా నేతలు, కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పారు.
 
చంద్రబాబు పరిపాలనా కాలమైన 1999 నుంచి 2004 వరకు 400 మంది హత్యకు గురయ్యారని భూమన తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన వారికి టీడీపీ ఆఫీసులోనే వసతి కల్పించిన ఘనత చంద్రబాబుదే అని విమర్శించారు. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments