Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగితోనే నా చెల్లెలు ప్రాణాలు కోల్పోయింది.. ఇదిగోండి ధ్రువీకరణ పత్రం!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (17:06 IST)
తెలంగాణ రాష్ట్రంలో డెంగీనే లేదని ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య వెల్లడించడం అత్యంత దారుణమని.. సమస్యను ఎదుర్కోలేకే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని టీకాంగ్ నేత భట్టి విక్రమార్క అన్నారు. డెంగీతోనే తన చెల్లెలు మరణించిందని, ఆమె మరణ ధ్రువపత్రాన్ని ప్రభుత్వానికి పంపిస్తానని.. అప్పుడైన కళ్లు తెరవాలని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తెలంగాణలో అనేక సమస్యలున్నప్పటికీ వాటిని పరిష్కరించే దిశగా టీఆర్ఎస్ సర్కారు ఎలాంటి ప్రయత్నం చేయలేదని భట్టి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతల దోపిడీలను రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడతామని హెచ్చరించారు.
 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments