Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్.. మరో ఛాన్స్.. అయిపోయింది పో...ఎవరు..?

తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా మరోసారి భానుప్రకాష్‌ రెడ్డికి అవకాశం రానుంది. ఇప్పటికే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చంద్రబాబుతో మాట్లాడి భానుకు బర్త్ కన్ఫాన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఏర్పాటు కానున్న నూతన పాలకమండలిలో భానుప్రకాష్‌ రెడ్డికి అవకాశ

Webdunia
బుధవారం, 10 మే 2017 (22:12 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా మరోసారి భానుప్రకాష్‌ రెడ్డికి అవకాశం రానుంది. ఇప్పటికే  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చంద్రబాబుతో మాట్లాడి భానుకు బర్త్ కన్ఫాన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఏర్పాటు కానున్న నూతన పాలకమండలిలో భానుప్రకాష్‌ రెడ్డికి అవకాశం లభించడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.
 
బిజెపి సీనియర్ నేత, పట్టణాభివృద్థి శాఖామంత్రి వెంకయ్యనాయుడుకు అత్యంత సన్నిహితుడు భాను ప్రకాష్‌ రెడ్డి. బిజెపి అధికారంలో లేకున్నప్పుడు కూడా వెంకయ్యతో భాను సఖ్యతగా ఉంటూ వచ్చారు. ఆ సఖ్యతే చివరకు ఆయన్ను టిటిడి పాలకమండలి సభ్యులను చేసింది. రెండు సంవత్సరాలు పాటు సభ్యులుగా ఉన్న భాను తిరిగి ఆ పదవి కోసం వెంకయ్యకు అర్జీ పెట్టుకున్నారట. దీంతో వెంకయ్య అయిపోయిందే అంటూ భరోసా ఇచ్చారట. 
 
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో వెంకయ్య మాట్లాడి భానుకు పాలకమండలి సభ్యులుగా అవకాశం ఇవ్వమని కోరినట్లు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు కూడా సరేనన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు భాను ప్రకాష్‌ రెడ్డికి టిటిడి పాలకమండలిలో మరోసారి అవకాశం రానుంది.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments