Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్.. మరో ఛాన్స్.. అయిపోయింది పో...ఎవరు..?

తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా మరోసారి భానుప్రకాష్‌ రెడ్డికి అవకాశం రానుంది. ఇప్పటికే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చంద్రబాబుతో మాట్లాడి భానుకు బర్త్ కన్ఫాన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఏర్పాటు కానున్న నూతన పాలకమండలిలో భానుప్రకాష్‌ రెడ్డికి అవకాశ

Webdunia
బుధవారం, 10 మే 2017 (22:12 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులుగా మరోసారి భానుప్రకాష్‌ రెడ్డికి అవకాశం రానుంది. ఇప్పటికే  కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చంద్రబాబుతో మాట్లాడి భానుకు బర్త్ కన్ఫాన్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఏర్పాటు కానున్న నూతన పాలకమండలిలో భానుప్రకాష్‌ రెడ్డికి అవకాశం లభించడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.
 
బిజెపి సీనియర్ నేత, పట్టణాభివృద్థి శాఖామంత్రి వెంకయ్యనాయుడుకు అత్యంత సన్నిహితుడు భాను ప్రకాష్‌ రెడ్డి. బిజెపి అధికారంలో లేకున్నప్పుడు కూడా వెంకయ్యతో భాను సఖ్యతగా ఉంటూ వచ్చారు. ఆ సఖ్యతే చివరకు ఆయన్ను టిటిడి పాలకమండలి సభ్యులను చేసింది. రెండు సంవత్సరాలు పాటు సభ్యులుగా ఉన్న భాను తిరిగి ఆ పదవి కోసం వెంకయ్యకు అర్జీ పెట్టుకున్నారట. దీంతో వెంకయ్య అయిపోయిందే అంటూ భరోసా ఇచ్చారట. 
 
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో వెంకయ్య మాట్లాడి భానుకు పాలకమండలి సభ్యులుగా అవకాశం ఇవ్వమని కోరినట్లు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు కూడా సరేనన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు భాను ప్రకాష్‌ రెడ్డికి టిటిడి పాలకమండలిలో మరోసారి అవకాశం రానుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments