Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సబ్ స్టేషన్ వద్ద హల్చల్ చేసిన ఎలుగుబంట్లు

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (12:49 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. తిరుమల నడకదారి మార్గంలో వన్యప్రాణులు కనిపిస్తూ భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రి సమయంలో తిరుమల సబ్‌స్టేషన్ సమీపంలో ఏకంగా మూడు ఎలుగుబంట్లు సంచరించాయి. వీటిని చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. 
 
ఈ ఎలుగుబంట్లను చూసిన భక్తులు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించడంతో సైరెన్ మోగిస్తూ వాటిని అటవీ ప్రాంతం వైపు తరివేశారు. అర్థరాత్రిపూట ఒకేచోటు మూడు ఎలుగుబంట్లు కనిపించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. కాగా, గత కొన్ని రోజులుగా తిరుమల కొండకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

కార్తిక్ రాజు హీరోగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే చిత్రం ప్రారంభమైంది

మెగాస్టార్ చిరంజీవి 157 చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments