Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సబ్ స్టేషన్ వద్ద హల్చల్ చేసిన ఎలుగుబంట్లు

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (12:49 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. తిరుమల నడకదారి మార్గంలో వన్యప్రాణులు కనిపిస్తూ భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం అర్థరాత్రి సమయంలో తిరుమల సబ్‌స్టేషన్ సమీపంలో ఏకంగా మూడు ఎలుగుబంట్లు సంచరించాయి. వీటిని చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. 
 
ఈ ఎలుగుబంట్లను చూసిన భక్తులు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించడంతో సైరెన్ మోగిస్తూ వాటిని అటవీ ప్రాంతం వైపు తరివేశారు. అర్థరాత్రిపూట ఒకేచోటు మూడు ఎలుగుబంట్లు కనిపించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. కాగా, గత కొన్ని రోజులుగా తిరుమల కొండకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments