Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూసైడ్ నోట్‌ను రాసి సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు..

రక్షణ కల్పించాల్సిన పోలీసులు వేధించారు. దీంతో పోలీసులు వేధించారని ఓ యువకుడు వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరులోని మహాలక్ష్మి లే అవుట్‌లో చోటు చేసుకుంది. వేణుగోపాల్‌ అనే వ్యక్తి ఇటీవల ఓ

Webdunia
ఆదివారం, 15 జనవరి 2017 (10:18 IST)
రక్షణ కల్పించాల్సిన పోలీసులు వేధించారు. దీంతో పోలీసులు వేధించారని ఓ యువకుడు వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరులోని మహాలక్ష్మి లే అవుట్‌లో చోటు చేసుకుంది. వేణుగోపాల్‌ అనే వ్యక్తి ఇటీవల ఓ యువతి ప్రేమలో పడ్డాడు. ఇరువురి మధ్యా విబేధాలు వచ్చాయి. తమ కుమార్తెను వేణుగోపాల్‌ వేధిస్తున్నాడని తల్లిదండ్రులు మహాలక్ష్మి లే అవుట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ మేరకు గురువారం వేణుగోపాల్‌ తండ్రిని పోలీస్‌స్టేషనకు తీసుకెళ్ళి రోజంతా విచారించారు. వేణుగోపాల్‌ను పోలీసులు దుర్భాషలాడాడు. మానసికంగా ఇబ్బంది పడిన వేణుగోపాల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండే పార్కుకు వెళ్లి రెండు పేజీల సూసైడ్‌నోట్‌ను రాసి సెల్ఫీ వీడియో తీసుకుంటూ క్రిమిసంహారక మందు తాగాడు.

పార్కులో అపస్మారక స్థితిలో పడిపోవడంతో వెంటనే గుర్తించిన స్థానికులు తల్లిదండ్రులకు తెలిపారు. హుటాహుటిన బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments