Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.10 లక్షల పాతనోట్లతో బాలకృష్ణ సతీమణి... ఆ డబ్బును ఏం చేశారో తెలుసా?

తిరుపతి విమానాశ్రయంలో 10 లక్షల రూపాయల పాతనోట్లు తీసుకువచ్చి దొరికిపోయారు ప్రముఖ సినీనటుడు బాలక్రిష్ణ సతీమణి వసుంధర. అయితే ఆ పాతనోట్లకు సంబంధించిన లావాదేవీలను మొత్తాన్ని అధికారులకు చూపించడంతో అక్కడి నుంచి బయటపడ్డారు. కానీ డబ్బులను ఆ తరువాత ఏం చేశారా అ

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (15:06 IST)
తిరుపతి విమానాశ్రయంలో 10 లక్షల రూపాయల పాతనోట్లు తీసుకువచ్చి దొరికిపోయారు ప్రముఖ సినీనటుడు బాలక్రిష్ణ సతీమణి వసుంధర. అయితే ఆ పాతనోట్లకు సంబంధించిన లావాదేవీలను మొత్తాన్ని అధికారులకు చూపించడంతో అక్కడి నుంచి బయటపడ్డారు. కానీ డబ్బులను ఆ తరువాత ఏం చేశారా అన్న విషయం చాలామందికి తెలియదు. అయితే ఆ నగదు మొత్తాన్ని తిరుమల శ్రీవారి హుండీకే సమర్పించారు వసుంధర.
 
శ్రీవారి విఐపి విరామ సమయంలో వేంకటేశ్వరుడిని దర్శిచుకున్న వసుంధర డబ్బు మొత్తాన్ని కట్టలుగా కట్టి హుండీలో సమర్పించారు. ఈ విషయాన్ని తితిదే ప్రకటించపోయినా ఆమె సన్నిహితులు మాత్రం మీడియాకు తెలిపారు. అయితే బాలక్రిష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా త్వరలో విడుదలవుతున్న నేపథ్యంలో ముడుపులు సమర్పించడానికే వసుంధర తిరుమలకు వచ్చినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments