Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయేషా మీరాకు న్యాయం చేయండి... సీజెఐకు త‌ల్లిదండ్రుల బహిరంగ లేఖ

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (14:22 IST)
అయేషా మీరా త‌ల్లితండ్రులు సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి బ‌హిరంగ లేఖ రాశారు. స‌రిగ్గా 14 ఏళ్ళ క్రితం ఇబ్ర‌హీంప‌ట్నం లేడీస్ హాస్ట‌ల్ లో అత్యంత పాశ‌వికంగా ఆయేషా మీరా అనే విద్యార్థినిని హ‌త్య చేశారు. దీనిపై అప్ప‌ట్లో హాస్ట‌ల్ యాజ‌మాన్యంపై అయేషా త‌ల్లితండ్రులు ఆరోప‌ణ‌లు చేశారు. 

 
కానీ, ఆయేషా మీరా హత్య జ‌రిగి 14 సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు ఆ కేసులో న్యాయం జ‌ర‌గ‌లేదు. ఆమె హ‌త్య‌కేసులో వందాల‌ది మందిని విచారించి, చివ‌రికి స‌త్యంబాబును దోషిగా నిల‌బెట్టారు. కానీ, చివ‌రికి కోర్టు స‌త్యంబాబు కూడా నిర్దోషి రెండేళ్ళ క్రితం విడుద‌ల చేసింది. 
 
 
ఒక  అమ్మాయి దారుణంగా హ‌త్య అయితే, 14 ఏళ్ళు అయినా నిందితులు దక్కని ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామ‌ని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అయేషా త‌ల్లితండ్రులు బహిరంగ లేఖను రాశారు.  డిసెంబర్ 26 న ఉదయం 10 గంటలకు విజయవాడ గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో ఈ బ‌హిరంగ లేఖ‌ను విడుదల చేస్తున్నామ‌ని, ఫ్రింట్, ఎలక్ట్రనిక్ మీడియా ప్రతినిధులు హజరు కావాల‌ని అయేషా త‌ల్లితండ్రులు ఇక్బాల్ బాషా, షంషద్ బేగం కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments