Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు పత్తికొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (11:58 IST)
కర్నూలు జిల్లా పత్తికొండ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పత్తికొండలో నివాసముండే 10 మంది చిరు వ్యాపారులు వ్యాపారం కోసం వివిధ గ్రామాలకు వెళ్ళడానికి ఆటోలో బయల్దేరారు. 
 
పత్తికొండ శివారులోని ఆదోని రోడ్డులో గుత్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఈ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తోపాటు నలుగురు మహిళలు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments