Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్రస్థాయిలో నీటికొరత : హెలికాఫ్టర్లలో వెళ్లి ఒంటెలను చంపేస్తున్నారు

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (17:29 IST)
ఆస్ట్రేలియాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. దీనికి కారణం ఒంటెలు అధికంగా నీళ్లు తాగేస్తున్నాయని ఆ దేశ అధికారులు ఆరోపిస్తున్నారు. అందుకే ఒంటెలను చంపేయాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆ దేశ అధికారులు హెలికాఫ్టర్లలో గాలిస్తూ కంటికి కనిపించిన ఒంటెను చంపేస్తున్నారు. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో పగటి ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో మండిపోతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు కారణంగా కార్చిచ్చు చెలరేగింది. ఈ కార్చిచ్చు వేలాది కిలోమీటర్ల మేర వ్యాపించడంతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అలాగే, కోట్ల సంఖ్యలో జంతువులు సజీవ దహనమయ్యాయి. 
 
మరోవైపు ఆస్ట్రేలియాను తీవ్ర నీటి కరవు వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఒంటెల కారణంగా నీటికి మరింత కటకట ఏర్పడుతున్న నేపథ్యంలో వేల సంఖ్యలో ఒంటెలను వధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో అధికారులు హెలికాపర్లలో తిరుగుతూ పెద్ద సంఖ్యలో ఒంటెలను చంపేస్తున్నారు. ఇప్పటివరకు ఐదు రోజుల్లో 5000కి పైగా ఒంటెలను సంహరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments