Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ బహిష్కరణల సంగతేమిటి?: అచ్చెన్నాయుడు ప్రశ్న

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (10:10 IST)
టీడీపీ ఎన్నికల బహిష్కరణను విమర్శిస్తున్న వైసీపీ నేతలకు ట్విటర్‌ వేదికగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కౌంటర్‌ ఇచ్చారు. ‘‘మూడేళ్ళు అసెంబ్లీని బహిష్కరించారు.

2013లో ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరించారు. అదే ఏడాది కొన్ని జిల్లాల్లో సహకార ఎన్నికలను బహిష్కరించారు. 2015లో ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక బహిష్కరించారు. 2018లో తెలంగాణ ఎన్నికలకు తోక ముడిచారు.

2020లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు తోక ఎందుకు ముడిచారు? తొమ్మిదేళ్ళ నుంచి జగన్‌ రెడ్డి తన సీబీఐ విచారణను ముందుకు సాగనీయకుండా బహిష్కరించాడు.

ఇన్ని బహిష్కరణలు మీ వెనుక పెట్టుకొని పెద్ద పుడింగిలాగా బిల్డప్‌ ఇవ్వకు, అసహ్యంగా ఉంటుంది సాయిరెడ్డి’’ అంటూ అచ్చెన్న శుక్రవారం ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments