Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ బహిష్కరణల సంగతేమిటి?: అచ్చెన్నాయుడు ప్రశ్న

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (10:10 IST)
టీడీపీ ఎన్నికల బహిష్కరణను విమర్శిస్తున్న వైసీపీ నేతలకు ట్విటర్‌ వేదికగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కౌంటర్‌ ఇచ్చారు. ‘‘మూడేళ్ళు అసెంబ్లీని బహిష్కరించారు.

2013లో ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరించారు. అదే ఏడాది కొన్ని జిల్లాల్లో సహకార ఎన్నికలను బహిష్కరించారు. 2015లో ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక బహిష్కరించారు. 2018లో తెలంగాణ ఎన్నికలకు తోక ముడిచారు.

2020లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు తోక ఎందుకు ముడిచారు? తొమ్మిదేళ్ళ నుంచి జగన్‌ రెడ్డి తన సీబీఐ విచారణను ముందుకు సాగనీయకుండా బహిష్కరించాడు.

ఇన్ని బహిష్కరణలు మీ వెనుక పెట్టుకొని పెద్ద పుడింగిలాగా బిల్డప్‌ ఇవ్వకు, అసహ్యంగా ఉంటుంది సాయిరెడ్డి’’ అంటూ అచ్చెన్న శుక్రవారం ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments